నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
రేషన్షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నందున కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఇల్లెందు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) యాకుబ్పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ �
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దళిత ఉద్యోగినిపై లైంగిక వైధింపులకు పాల్పడిన హనుమకొండ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహైల్ అక్కడే ఆఫీస్ సబార్డినేట
సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువా�
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పటించుకునేందుకు యత్నించగా..అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు .. నగరాని�
‘బిడ్దా సెప్టెంబర్ వచ్చిందంటే వచ్చేది మేమే..’ ‘నన్ను ఆపావంటే రివాల్వర్తో అడ్డుకునే వారిని కాల్చిపారేస్తా..’ ‘నన్ను లోపలికి పంపించకపోతే సీఎం రేవంత్రెడ్డి వద్ద నుంచి కాల్ వస్తుందంటూ..’
PDS Rice Seize | ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని నర్వ ఎస్సై కుర్మయ్య తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�