తుమ్మిళ్ల రీచ్ వద్ద సైట్ ఇన్చార్జిపై జరిగిన దాడిపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని, ఈ విషయంపై పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తు మ్మిళ్ల శివారులో ప్రభుత్వం అ�
ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బృందాలు �
డా.ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
నా ఎదురుగానే కూర్చుంటవ్.. నాకు సహకరించవా.. నీ ఇష్టం.. సపోర్ట్ చేయకపోతే నెగెటివ్ రిపోర్ట్ రాస్తా.. ఒక్కసారి కమిట్ అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేయి.. అంతా నేను చూసుకుంటా.. ఇది మింట్ కాంపౌండ్లో ఓ ఇంజినీర్ త�
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
రేషన్షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నందున కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఇల్లెందు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) యాకుబ్పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ �
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దళిత ఉద్యోగినిపై లైంగిక వైధింపులకు పాల్పడిన హనుమకొండ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహైల్ అక్కడే ఆఫీస్ సబార్డినేట