నగరం నడిబొడ్డు ఉన్న సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ హోంగార్డు డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ప్రతాప�
Task force Raid | నిజామాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలి తో పాటు ఇద్దరు విటులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్లో అతివేగంతో కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు సినీనటుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�
Former Minister Kakani | ఏపీ పోలీసులను దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కావలి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Guvvala Balaraju | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై(Guvvala Balaraju) కేసు నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న(గురువారం) రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే బాలరాజ
మంచు’ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దీంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్లో విక్రయించారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెంగళూరుకు చెం దిన సాయికుమార్ అనే భక్తుడి ఫి
Medak | మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
యశోద ఆస్పత్రి గ్రూప్స్కు సంబంధించిన రూ.3.26 కోట్లు పక్కా ప్లాన్తో దుర్వినియోగం చేసిన అకౌంట్స్ మేనేజర్, ఆయన భార్యతో పాటు మరికొందరిపై సీసీఎస్లో కేసు నమోదైంది.