సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువా�
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పటించుకునేందుకు యత్నించగా..అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు .. నగరాని�
‘బిడ్దా సెప్టెంబర్ వచ్చిందంటే వచ్చేది మేమే..’ ‘నన్ను ఆపావంటే రివాల్వర్తో అడ్డుకునే వారిని కాల్చిపారేస్తా..’ ‘నన్ను లోపలికి పంపించకపోతే సీఎం రేవంత్రెడ్డి వద్ద నుంచి కాల్ వస్తుందంటూ..’
PDS Rice Seize | ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని నర్వ ఎస్సై కుర్మయ్య తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�
నగరం నడిబొడ్డు ఉన్న సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ హోంగార్డు డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ప్రతాప�