శంకర్పల్లి దారిదోపిడీ మిస్టరీని 24 గంటల్లోనే సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో దోపిడీకి ప్రధాన సూత్రదారి అయిన కారు డ్రైవర్తో పాటు అతడికి సహకరించి, దోపిడీకి పాల్పడిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒ
ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జస్టిస్ వర్మ నివాసంలో కరెన్సీ కట్టలు దొరికినట్లు వచ్చిన ఆరోపణల �
జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండపేటలో శనివారం రాత్రి మహిళపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనను ఖండించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. ఈ �
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఉత్తరప్రదేశ్లోని లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసు విచారణకు బుధవారం ఆయన హాజరుకావలసి ఉంది.
ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు మహిళా న్యాయమూర్తిపై పాదరక్ష విసిరిన ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. హత్యాయత్నం, మారాణాయుధాల కేసులో నిందితుడు కరణ్సింగ్ విచారణ సమయంలో హఠాత్తుగా చ
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలు చేసి ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీరాన్ని ముక్కల�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరుకావాలంటూ మాసబ్ట్యాంక్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. గత నెల 4వ తేదీన బంజారాహిల్స్ స్టేషన్కు ఫిర్యాద�
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని �
కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితుల అరెస్టులో జాప్యం లేకుండా చూడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం బాలానగర్ జోన్కు సంబంధించి నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో సీప
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో హేమచంద్రాపుర�
సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స�