వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ మరచి, వారి ఆస్తిని ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసిన కొడుకుకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహికార్ గురువా�
యాసిడ్ దాడి కేసు విచారణ 16 ఏండ్ల పాటు ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం యాసిడ్ దాడి కేసుల్లో జరుగ
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం సినీ నటుడు రాణా, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ శనివారం తెలంగాణ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు దాదాపు గంటన్నరపాటు రానాను ప్రశ్నించా�
కేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు త�
శంకర్పల్లి దారిదోపిడీ మిస్టరీని 24 గంటల్లోనే సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో దోపిడీకి ప్రధాన సూత్రదారి అయిన కారు డ్రైవర్తో పాటు అతడికి సహకరించి, దోపిడీకి పాల్పడిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒ
ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జస్టిస్ వర్మ నివాసంలో కరెన్సీ కట్టలు దొరికినట్లు వచ్చిన ఆరోపణల �
జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండపేటలో శనివారం రాత్రి మహిళపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనను ఖండించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. ఈ �
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఉత్తరప్రదేశ్లోని లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసు విచారణకు బుధవారం ఆయన హాజరుకావలసి ఉంది.
ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు మహిళా న్యాయమూర్తిపై పాదరక్ష విసిరిన ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. హత్యాయత్నం, మారాణాయుధాల కేసులో నిందితుడు కరణ్సింగ్ విచారణ సమయంలో హఠాత్తుగా చ
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలు చేసి ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీరాన్ని ముక్కల�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరుకావాలంటూ మాసబ్ట్యాంక్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. గత నెల 4వ తేదీన బంజారాహిల్స్ స్టేషన్కు ఫిర్యాద�