విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో హేమచంద్రాపుర�
సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స�
ఆర్మూర్ పట్టణంలో మిట్టమధ్యాహ్నం వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. సంతోష్నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఆర్.లాస్య(22)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణే నా లక్ష్యం. ఎక్కడా వెనక్కి తగ్గేదిలేదు. కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ రవాణా చేసేవారితో పాటు భూ మాఫియా భరతం పడుతం. మంచివారికి మాత్రమే ఫెండ్రీ పోలీస్. నేరస్తులు, గూండాగిర�
మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్రావు సమక్షంలో హయత్నగర్ సీఐ టీ లక్ష్మణ్గౌడ్, ఇబ్రహీంపట్నం సీఐ టీ శ్రీనివాస్రెడ్�