నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
న్యూఢిల్లీ, జనవరి 18: నూతన సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది టాటా మోటర్స్. తన ప్యాసింజర్ కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు �
ముసాయిదాకు గడ్కరీ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 14: వాహనదారుల భద్రత పెంచే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమలులోకి రానున్న ఈ నిబంధనకు
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అ
ధర ఎక్కువైనా సురక్షిత కార్లే మాకు కావాలి ఓ సర్వేలో ఆటోమొబైల్ కస్టమర్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కార్ల వినియోగదారులు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సురక్షితమైన కార్ల కోసం మరింత చెల్లించేంద�
న్యూఢిల్లీ: కమర్షియల్ వాహన ధరలను పెంచిన టాటా మోటర్స్..తాజాగా ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడంతో ధరలను జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. టాట
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్
ఈనెల 29, 30 తేదీల్లో హైటెక్స్లో నిర్వహణ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన తయారీకి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈవీ పా
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఐపీఎస్ క్వార్టర్స్కు చెందిన భారీ ప్రహరీగోడ ఆదివారం కుప్పకూలింది. గత కొంతకాలంగా భారీ వర్షాలతో పూర్తిగా తడిసిపోయిన ప్రహరీ ఉదయం 10గంటల ప్రాంతంలో ప్రదాన రహద�