న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ ప్రకటించిన వ్యారెంటీ, ఉచిత సర్వీసులను జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఉన్న సర్వీసింగ్ కాలపరిమితి కలిగిన ప్యాసి�
ముంబై, మే11: ప్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటాలో కంపెనీ న్యూ జనరేషన్ 2020మోడల్ను గతేడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇప్పుడు క్రెటా అమ�
న్యూఢిల్లీ, మే 3: వొల్వో కార్లు మరింత ప్రియమయ్యాయి. ఉత్పత్తి వ్యయం అధికమడంతో అన్ని కార్ల ధరలను రూ.2 లక్షల వరకు పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటన�
న్యూఢిల్లీ, మే 1: ఆటోమొబైల్ సంస్థలకు మళ్లీ నిరాశనే ఎదురైంది. వాహన దిగ్గజాలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా… కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,241.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత వా�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా అడుగులువచ్చే వారం అధికారిక ప్రకటనబీజింగ్, మార్చి 26: ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటైన షియామీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నది. త్వరలో
ప్రారంభ ధర రూ.1.06 కోట్లు న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్�
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు విభిన్న మోడల్ కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేద
వాహన కంపెనీలకు కేంద్రం షాక్న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరక�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది ప్రయాణీకుల వాహన విక్రయాలు మందకొడిగా సాగిన క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 10.59 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 2,54.058 పాసింజర్ వాహనాలు అమ్ముడ�