ప్రారంభ ధర రూ.1.06 కోట్లు న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్�
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు విభిన్న మోడల్ కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేద
వాహన కంపెనీలకు కేంద్రం షాక్న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరక�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది ప్రయాణీకుల వాహన విక్రయాలు మందకొడిగా సాగిన క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 10.59 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 2,54.058 పాసింజర్ వాహనాలు అమ్ముడ�
న్యూఢిల్లీ: దేశంలో తయారయ్యే అన్ని రకాల కార్లలో వచ్చే ఆగస్టు 31వ తేదీ నుంచి డ్రైవర్ సహ-ప్రయాణికుడి సీట్కు ఎయిర్బ్యాగ్ అమర్చడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వచ్చే
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయడం తప్పనిసరని స్�
ఏఎంటీ వేరియంట్ధర రూ.5.99 లక్షలు ముంబై, మార్చి 4: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ కారు ‘టియాగో’ను సరికొత్త ఆప్షన్తో ఎక్స్టీఏ వేరియంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. �