న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: టయోటా కిర్లోస్కర్ వాహనాలు మరింత ప్రియంకాబోతున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగడంతో అన్ని మోడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరుగనున్న ధరలు వచ్చే నె
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అక్టోబర్లో 1.80 లక్షల కార్లను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్లో భారీ సరఫరాలపై విక్రేతలకు మారుతి సమాచారం చేర
3 రోజుల పాటు విశేష స్పందన ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మొత్తం 60 ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు నిర్వహించిన ఆటో షో గ్రాండ్
ఆసియాలోనే తొలి హైబ్రిడ్ ‘వీటీవోఎల్’ కారు ఇదే పెట్రోల్తోనే కాకుండా విద్యుత్తుతోనూ ప్రయాణం చెన్నైకి చెందిన ‘వినతా’ స్టార్టప్ కంపెనీ ఆవిష్కరణ వచ్చే నెల ‘లండన్ ఎక్స్పో’లో నమూనా కారు ప్రదర్శన న్యూ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�
పీఎఫ్, జీఎస్టీ, ఎల్పీజీ, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో మార్పులు న్యూఢిల్లీ, ఆగస్టు 31: బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్�
మహిళల హాకీ టీంకు సూరత్ వజ్రాల వ్యాపారి బంఫర్ ఆఫర్ | భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్ పతకం గెలుచుకొని వస్త�
6 Air Bags in Cars | అన్ని రకాల వేరియంట్లు, సెగ్మెంట్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు వాడాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ....
తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాల
బెంగళూరు: ప్రేయసితో బ్రేకప్ అయిన ఒక వ్యక్తి కోపంతో పలు వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్త�
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధా