US Woman Points Gun | వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ వద్ద ఒక మహిళ గన్తో హల్చల్ చేసింది. కొన్ని కార్లపైకి తుపాకీని గురిపెట్టింది (US Woman Points Gun At Cars). ఇది చూసి వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,525 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
Himachal Landslides | ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి (Himachal Landslides). అయితే అదృష్టవశాత్తు కొన్ని కార్లు కొండరాళ్ల బారి నుంచి తృటి
డీజిల్ కార్లు కనుమరుగవబోతున్నాయా! అంటే నిజమేననిపిస్తున్నది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై టాప్గేర్లో దూసుకుపోయిన ఈ కార్లకు ప్రస్తుతం ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది.
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�
నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కె�
Car Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో వెహికల్స్ విక్రయాల్లో 14 శాతం గ్రోత్ నమోదైంది. కార్ల అమ్మకాల్లో మారుతి టాప్-1లో కొనసాగగా, రెండో స్థానానికి టాటా మోటార్స్ చేరుకున్నది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
RDE Rules Effect on Vehicles | కాలుష్య నియంత్రణకు రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) రూల్స్ అమలు చేయాలంటే కార్లు, బైక్, స్కూటర్ల తయారీ సంస్థలకు అదనపు భారమే. కానీ, ఈ భారం కస్టమర్లపై పడనున్నది.
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �