డీజిల్ కార్లు కనుమరుగవబోతున్నాయా! అంటే నిజమేననిపిస్తున్నది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై టాప్గేర్లో దూసుకుపోయిన ఈ కార్లకు ప్రస్తుతం ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది.
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�
నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కె�
Car Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో వెహికల్స్ విక్రయాల్లో 14 శాతం గ్రోత్ నమోదైంది. కార్ల అమ్మకాల్లో మారుతి టాప్-1లో కొనసాగగా, రెండో స్థానానికి టాటా మోటార్స్ చేరుకున్నది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
RDE Rules Effect on Vehicles | కాలుష్య నియంత్రణకు రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) రూల్స్ అమలు చేయాలంటే కార్లు, బైక్, స్కూటర్ల తయారీ సంస్థలకు అదనపు భారమే. కానీ, ఈ భారం కస్టమర్లపై పడనున్నది.
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �
imposes ban | వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం వ�
నజర్-1 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఫార్స్ వార్తా సంస్థకు తెలిపారు. కార్లలో ప్రయాణించే మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించిన వెంటనే సంబంధిత వాహనదారుడ�
విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �