అమెరికా కాన్సులేట్కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు.
ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్కు తగినట్లుగా, యూత్ను ఆకట్టుకునే విధంగా బైక్లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును �
దేశంలో ఎక్కువ ప్రైవేట్ కార్లు ఉన్న నగరం ఘనత ఢిల్లీ చేజారింది. 23.1 లక్షల ప్రైవేట్ కార్లతో బెంగళూరు నగరం ఈ ఘనత దక్కించుకుంది. 2023 మార్చి 31 నాటికి ఢిల్లీలో 20.7 లక్షల ప్రైవేట్ కార్లు మాత్రమే ఉన్నాయి.
BMW, Audi Cars Catch Fire | రోడ్డు పక్కన రిసార్ట్ వద్ద పార్క్ చేసిన ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోయాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన ఐదు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. (BMW, Audi Cars Catch Fire) ఒక కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల రాజుక�
నూతన సంవత్సరంలో నయా కార్లను విడుదల చేయడానికి వాహన ఉత్పత్తి సంస్థలు రెడీ అవుతున్నాయి. పాత సంవత్సరంలో అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు నయా సాల్పై గంపెడు ఆశ పెట్టుకుంటున్నాయి. దీంట్లో భాగ�
Car Prices | నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు అన్నీ తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఇదివరకే ప్రకటించాయి.
Offers | నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చిన ఆటోమొబైల్ సంస్థలు..ఈ నెలలో మాత్రం భారీగా రాయితీలు ప్రకటించాయి. ఏడాది చివర్లో విక్రయాలు అంతం త మాత్రంగానే ఉంటాయన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర�
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లు, వాణిజ్య వాహనాల్లో మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఓఐఎస్)తో కూడిన కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ వ్యవస్థను తేవాలని కేంద్రం భావిస్తున్నది.
భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి మాడల్లోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు ఉంటాయని స్పష్టంచేసింది.
దేశవ్యాప్తంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ నెలకొన్నది. లగ్జరీ లుక్, సౌకర్యవంతం, నూతన ఫీచర్స్ అధికంగా ఉండటంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయడం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిప�