నూతన సంవత్సరంలో నయా కార్లను విడుదల చేయడానికి వాహన ఉత్పత్తి సంస్థలు రెడీ అవుతున్నాయి. పాత సంవత్సరంలో అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు నయా సాల్పై గంపెడు ఆశ పెట్టుకుంటున్నాయి. దీంట్లో భాగ�
Car Prices | నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు అన్నీ తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఇదివరకే ప్రకటించాయి.
Offers | నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చిన ఆటోమొబైల్ సంస్థలు..ఈ నెలలో మాత్రం భారీగా రాయితీలు ప్రకటించాయి. ఏడాది చివర్లో విక్రయాలు అంతం త మాత్రంగానే ఉంటాయన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర�
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లు, వాణిజ్య వాహనాల్లో మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఓఐఎస్)తో కూడిన కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ వ్యవస్థను తేవాలని కేంద్రం భావిస్తున్నది.
భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి మాడల్లోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు ఉంటాయని స్పష్టంచేసింది.
దేశవ్యాప్తంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ నెలకొన్నది. లగ్జరీ లుక్, సౌకర్యవంతం, నూతన ఫీచర్స్ అధికంగా ఉండటంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయడం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిప�
US Woman Points Gun | వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ వద్ద ఒక మహిళ గన్తో హల్చల్ చేసింది. కొన్ని కార్లపైకి తుపాకీని గురిపెట్టింది (US Woman Points Gun At Cars). ఇది చూసి వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,525 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
Himachal Landslides | ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి (Himachal Landslides). అయితే అదృష్టవశాత్తు కొన్ని కార్లు కొండరాళ్ల బారి నుంచి తృటి