Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆటో - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
Indian Student Shot Dead | కారు డ్రైవ్ చేస్తున్న భారత విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ఆ కారులో కుప్పకూలి మరణించాడు. కెనడాలోని సౌత్ వాంకోవర్లో ఈ సంఘటన జరిగింది.
రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు హిమాయత్సాగర్ (Himayat Sagar) సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ఐద�
సూర్యాపేట (Suryapet) జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొట్టింది.
Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు డోర్ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జ�
Youth Gets Knocked Down By Car | ఒక యువకుడు మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్
Car Towed With Senior Citizens | ఇద్దరు వృద్ధులు కారులో కూర్చొని ఉన్నారు. అయితే నో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినందుకు ఆ కారును క్రేన్ వాహనంతో లాక్కెల్లారు. ఆ కారులో వృద్ధులు ఉన్నప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదు. ఈ వీడ�
Man Modifies Car Into Chopper | ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు.
Man Killed, Burned Inside Car | ఒక వ్యక్తిని ఇంటికి రప్పించి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి దహనం చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి ప్రియురాలు, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు.
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కు చెందిన ఎస్సై నండూరి వెంకటరమణ(55) తన కూతురు అనూషకు హైద�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మరణించగా, మరో ముగ్గ