పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గ
తప్పించుకున్న కారు డ్రైవర్ 2లక్షల నష్టపోయిన రైతులు సంగెం : గొర్రెల మందపై కారు దూసుకెళ్లటంతో 25 గొర్రెలు మృతిచెందిన ఘటన మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రెల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప�
కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర�
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సంముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలుమేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుత
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన చాకలి శీను కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంభానికి భరోసా కల్పించారు. మంగళవారం పుల్మామిడి గ్రామ�
ఖమ్మం| జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో ఓ కారు వాగులోకి దూసుకెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విజయవాడవైపు వెళ్తున్న
కారు లోయలో పడి నవ వధువు, ఆమె తండ్రి దుర్మరణం వరుడు, వధువు తల్లి, బంధువులకు తీవ్ర గాయాలు కడెం, ఆగస్టు 28: పారాణి ఆరకముందే ఓ నవ వధువు మృత్యువొడికి చేరింది. అత్తగారింటి వద్ద రిసెప్షన్ ముగించుకొని సొంతింటికి వస్
నవ వధువు | జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు.
–మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపడంతో గుంతలో పడిన కారు-గాయాలతో బయటపడిన యువకులుమాదాపూర్ : మద్యం సేవించి కారును నిర్లక్ష్యంతో వేగంగా నడపడంతో కారు గుంతలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువ�
Car accident: కొన్ని ప్రమాదాల్లో సెకన్లలో చావు తథ్యమనే స్థితికి వెళ్లి కూడా కొందరు ప్రాణాలతో బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో అలాంటి ఘటనే జరిగింది.
అబ్దుల్లాపూర్మెట్ : కారు అదపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ ఆనంద్నగర్కు చెందిన నైకోట
మెహిదీపట్నం: వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లి ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పో�