Outer Ring Road | హయత్నగర్కు సమీపంలోని పెద్దఅంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష�
తాండూరు : అక్రమంగా తరలించే రేషన్ బియ్యం దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కారుతో బైక్ను ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మం
ధారూరు : కారు అదుపుతప్పి బొల్తాపడి హోంగార్డు మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలైన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండ�
బండ్లగూడ : అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపి డివైడర్ను ఢీ కొట్డడంతో కారు బోల్తా పడిన సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి�
Mahabubabad | మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో
పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గ
తప్పించుకున్న కారు డ్రైవర్ 2లక్షల నష్టపోయిన రైతులు సంగెం : గొర్రెల మందపై కారు దూసుకెళ్లటంతో 25 గొర్రెలు మృతిచెందిన ఘటన మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రెల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప�
కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర�
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సంముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలుమేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుత
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన చాకలి శీను కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంభానికి భరోసా కల్పించారు. మంగళవారం పుల్మామిడి గ్రామ�