తమిళ నటి యషికాఆనంద్ (Yashika Anand) కొన్ని రోజుల కింద జరిగిన కారు ప్రమాదం (Car Accident) లో తన స్నేహితురాలు భవానీని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. యషికాఆనంద్ కూడా తీవ్రగాయాలతో మంచానికే పరిమితమైంది.
గచ్చిబౌలి | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కొండాపూర్ మైహోమ్ మంగళ వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ కారులో
‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్
కరీంనగర్ : జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ వద్ద గురువారం ఉదయం బావిలో పడిన కారు దుర్ఘటనలో రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతిచెందాడు. రెస్క్యూ బృందం 9 గంటల పాటు శ్రమించి కారును బావిల�
బిగ్ బాస్ బ్యూటీ, కాంట్రవర్సియల్ హీరోయిన్ యషికా ఆనంద్ యాక్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె పరిస్థితి ఎలా ఉందంటూ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు.
చెన్నై : నటి, మోడల్, టీవీ పర్సనాలిటీ యషికా ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ప్రయ
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వ�
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి క�
కత్తి మహేష్| సినీ నటుడు కత్తి మహేష్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. లారీని ఢీకొట్టింది.
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని కృష్ణా మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. గుడేబల్లూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీ
నలుగురికి తీవ్రగాయాలు | కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబం వారు కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద�
బోల్తాపడ్డ కారు| ల్లాలోని జైనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జంగావ్ ఘాట్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�