హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వ�
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి క�
కత్తి మహేష్| సినీ నటుడు కత్తి మహేష్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. లారీని ఢీకొట్టింది.
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని కృష్ణా మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. గుడేబల్లూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీ
నలుగురికి తీవ్రగాయాలు | కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబం వారు కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద�
బోల్తాపడ్డ కారు| ల్లాలోని జైనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జంగావ్ ఘాట్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండ�
కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం | కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులకు షాక్ | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలం ఎన్జీపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది.
ముగ్గురు మృతి| ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.
రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు గిరిజన మహిళా కూలీలుగా సమాచారం. కూలీ పనుల నుండి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై వెనుక నుండ�