Gachibowli | గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదాని�
Gachibowli | గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది
హైదరాబాద్: బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కింద బంజారాహిల్స్లో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపి నిందితులు ఇ�
కారుకు అడ్డురావడంతో ప్రమాదం ఒకరి మృతి..ముగ్గురికి గాయాలు ఘట్కేసర్రూరల్, డిసెంబర్ 9: కుక్కను తప్పించబోయిన కారు పల్టీలు కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చౌదరిగూడ పంచాయతీ మ
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న లహరి రోడ్డు యాక్సిడెంట్ కు పాల్పడింది. శంషాబాద్ లో రాత్ర�
శంషాబాద్ : మద్యం మత్తులో కారు నడిపి శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోం గార్డు ను ఢీ కొట్టాడు. శంషాబాద్ ఆర్జీఐఏ సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకార�
బంజారాహిల్స్ : మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెం 2�
కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెం
చేవెళ్ల రూరల్ : ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కార్లు ఒకదానికోకటి ఢీకొన్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టంపల్లి గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకు�
వికారాబాద్ : ఆర్టీవో కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు �
Siddipeta | ఇది నిజంగా ఓ విషాదం!! రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైందన్న విషయం తెలియదు. వారిని ఎలాగైనా కాపాడాలన్న వృత్తిధర్మంతో రంగంలోకి దిగాడు ఓ
వినోద్ కుమార్ | కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సం�