Karimnagar | కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
Crime news | కారే వారి పాలిట మృత్యు శకుటమైంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఇద్దరు కూలీలను ఓ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఓని ఇల్లందులో పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు మండలంలోని మసివాగు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
peddapalli | జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది.
Davangere | కర్ణాటకలోని దావనగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దావనగెరె సమీపంలో కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు
వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద�
Sagar canal | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది
మొయినాబాద్ :అతివేగంతో వెళ్తున్నకారుకు కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి పల్టీలు కొడుతూ తోటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మర్తుజాగూడ సమీపంలో అమ్డాపూర్ రోడ్డుపై గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యం, వేగంగా కారునడిపి సైక్లిస్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గచ్చి
Road accidents on rise | రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మహానగరంలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 18 నుంచి 24 వరకు 100 ప్రమాద
Siddipeta | ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. తుఫాన్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు