బంజారాహిల్స్ : అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లో నివాసం ఉం�
Minister Gangula | నగరంలో జరిగిన కారు ప్రమాద ఘటన దురదృష్టకరం, మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్లో కారుతో మైనర్ల బీభత్సం రోడ్డుపక్కన మహిళలపైకి అతివేగంగా దూసుకెళ్లిన వాహనం అక్కడికక్కడే నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కారును అక్కడే వదిలి మైనర్ల పరార్..వాహనంపై తొమ్మిది చలాన్ల�
ఆదివారం ఉదయం కరీంనగర్లో కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్లిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల
కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువతులు అక్కడికక్కడే మృతి చ
Karimnagar car Accident | కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్క
Karimnagar | కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
Crime news | కారే వారి పాలిట మృత్యు శకుటమైంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఇద్దరు కూలీలను ఓ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఓని ఇల్లందులో పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు మండలంలోని మసివాగు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
peddapalli | జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది.