Korutla | జగిత్యాల జిల్లా కోరుట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పట్టణ శివార్లలోని పూల్ వాగు బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు.
Itikyal | జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బిచుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
మల్యాల, మార్చి 10 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహిళ దుర్మరణం చెందా రు. మల్యాల మండల కేం ద్రానికి చెందిన కే అశోక్, విజయ దంపతులు. ఉపా ధి కోసం అమెరికా వెళ్లా రు. అక్కడి ఓ సూప�
పెద్దపల్లి : వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన దంపతులు ఆ ప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలోని సీఎస్పీ ప్లాంట్ వ�
బంజారాహిల్స్ : అదుపుతప్పిన వేగంతో దూసుకువచ్చిన ఓ కారు డీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని వాక్స్ బేకరి సమీపంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను అతివేగంతో వచ్�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిలిపి ఉంచిన కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. స్థానిక కేదారేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఉండే శ్యామ శ్రీనివాస్ మంగళవారం తన ఇండికా కారును ఖాళీ స్థలంలో నిలి�
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద కారు బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అరవింద్ (23), పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన