చండీఘడ్: లుథియానాలో దారుణం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు.. తొలుత డివైడర్ను ఢీకొని, ఆ తర్వాత విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు.
Manakondur | మానకొండూరు (Manakondur) మండలం ముంజంపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరాగింది. ముంజంపల్లి వద్ద కరీంనగర్-వరంగల్ ప్రధానరహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ
Hitech city | మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు హైటెక్సిటీ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో
Anand | గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నది. ఆనంద్ జిల్లాలోని దాలీ గ్రామంలో వేగంగా
Shamshabad | శంషాబాద్లో (Shamshabad) ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
Vikarabad | వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గు�
దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు...
అడ్డుగా వచ్చిన పశువులు.. కాన్వాయ్లోని వాహనాలు ఢీ పెద్దఅంబర్పేట, జూలై 3: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్నా
వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మృత్యువులోనూ కలిసేపోయారు. ఆదివారం అ ర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్య
పెద్దఅంబర్పేట, జూన్ 10: స్నేహితులతో కలిసి పరీక్ష రాసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పర�
ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన...
Sarapaka | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని సారపాక (Sarapaka) ఐటీసీ గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.