మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. అంజలి మద్యం సేవించి ఉందని, ఆమె స్పృహలో లేదని ప్రమాద సమయంలో మృతురాలితోపాటు ఉన్న ఆమె స్నేహితురాలు న
Rishabh pant క్రికెటర్ రిషబ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్ర�
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం
Kapil Dev | టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గత శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీలోని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
పంత్కు తీవ్ర గ
Banjarahills | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ జోష్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్లో వేగంగా దూసుకొచ్చిన కారు
Rishabh Pant భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్�
మద్యం మత్తులో అతివేగంగా కారు డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ముందుగా వెళ్తున్న ఆటోతో పాటు పలు వాహనాలను ఢీకొట్టి హంగామా చేశాడు. వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం ఆ
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
Sabarimala devotees తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల భక్తులు మరణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భక్తులు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు