సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పనులు పరుగులు పెడుతున్నాయన�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఒమిక్రాన్ కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న 27 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే యువకుడు చిరునామా
కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
Minister KTR | హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్లో అక్రమంగా రోడ్లు
మారేడ్పల్లి : మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి వ్యాయామం చేయడం అత్యంత అవసరమని కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న అన్నారు. మారేడ్పల్లిలో ల్యాబ్ పలేస్త్ర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ శా
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా ని�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర �
సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన�
సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కొచ్చే విధంగా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు గురువారం కంటోన్�
సికింద్రాబాద్ : వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విమ
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో నడిపించేందుకు వికాస్ మంచ్ సంస్థ కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు ఎబెల్, ప్రధాన �
సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్