మారేడ్పల్లి : మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి వ్యాయామం చేయడం అత్యంత అవసరమని కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న అన్నారు. మారేడ్పల్లిలో ల్యాబ్ పలేస్త్ర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ శా
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా ని�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర �
సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన�
సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కొచ్చే విధంగా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు గురువారం కంటోన్�
సికింద్రాబాద్ : వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విమ
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో నడిపించేందుకు వికాస్ మంచ్ సంస్థ కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు ఎబెల్, ప్రధాన �
సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్
బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి �
సికింద్రాబాద్/ బొల్లారం : కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న సోమవారం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సాయన్న…..తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బస్తీల్లో నివసిం
సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కోచ్చే విధంగా అధికారులు చోరవ తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు మంగళవా�
మారేడ్పల్లి : తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతి ఏడాది చీరలను అందజేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న తెలిపారు. మంగళవారం మోండాడివిజన్ పరిధి రెజ�