CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�
Cantonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీకాలనీలో రూ. 25 లక్షల వ్యయం తో నిర్మించిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే జి. సాయన్న ప్రారంభ
కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా మారింది కమలం. ప్రజల గోసను ఏనాడూ పట్టించుకోని బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. దశాబ్దాల కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు సాగించిన పోరాటానికి ఫలితంగా కంటోన్మెంట్లోని సివిలి�
ఊకదంపుడు ఉపన్యాసాలు....రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం....ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప...కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ�
సికింద్రాబాద్ : రాష్ట్ర సర్కారు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడే వేడుకలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా నిర్వ�
– హెల్మెట్లు పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్రెడ్డి, జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్ : హెల్మెట్ ధరిస్తేనే వాహనదారులకు తలకు రక్షణ కలిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని మల్కాజిగిరి పార్లమెంట్ టీ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వరద కాల్వ వ
సికింద్రాబాద్ : దివ్యాంగులకు సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం వీరికి అన్ని విధాల సహకారం అందించేలా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. బాలం�
తెలంగాణ రాష్ట్రం వేరే దేశమా? కంటోన్మెంట్ అధికారుల తీరు అలాగే ఉన్నది నగర ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నరు వాళ్లకు కరెంటు, నీళ్లు ఆపడానికి వెనుకాడం కేంద్రం మన గోడు వినిపించుకోవడం లేదు. మిలిటరీ అధికారు
Minister KTR | కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం