మారేడ్పల్లి : మోండా మార్కెట్ డివిజన్ కుమ్మరిగూడలో డైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడలో 35 లక్షల రూపాయల
సికింద్రాబాద్ : అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సోమవారం కార్యానాలోని తన క్యాంపు కార్యాల�
సికింద్రాబాద్ : కార్మికుల కుటుంబాల్లో జీవిత బీమా వెలుగులు నింపుతుందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఇటీవల కొవిడ్తో చనిపోయిన క�
Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న
మంత్రి తలసాని | దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికిం
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�