నలుగురి అరెస్ట్ కోదాడ టౌన్, జనవరి 7: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 102 కిలోల గంజాయిని గురువారం రాత్రి పట్టుకున్నట్టు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోదాడలోని రూరల్ సీఐ �
అమరావతి: ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి రవాణాపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడారు. గత మూడేండ్లు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా మూడురెట్ల�
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీ�
Marijuana మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే
సికింద్రాబాద్లో పట్టుకున్న రైల్వే పోలీసులు.. 22 కిలోల గంజాయి స్వాధీనం మారేడ్పల్లి, నవంబర్ 9 : రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వ
భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మ�
చార్మినార్ : మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ యువతను మత్తుమందుకు బానిసలుగా మారుస్తున్న వ్యక్తిపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీ యాక్ట్ను ప్రయోగించారు. నల్గొండ జిల్లా కు చెందిన మహ్మద్ �
భూపాలపల్లి: గతంలో గంజాయి కేసులో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. మహముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాదం భిక్షపత
గంజాయి సాగు | నిషేధిత గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్ ఏఈఎస్ తిరుపతి అన్నారు. జిల్లాలోని మల్హర్ మండలం నాచారంలో అక్రమంగా సాగు చేస్తున్న 126 గంజాయి మొక్కలను జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎ�
భద్రాచలం: జిల్లా పోలీసు, ఎక్సైజ్ అధికారులు మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగానే పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, గోదావరి బ్రిడ్జి, డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో
ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోల
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
ఖమ్మం: ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టిబాబు తెలిపారు. ఐదుగురు యువకులు ఖమ్మం ఖిల్లా బజార్లో గంజాయి �
గంజాయి పట్టివేత | సంగారెడ్డి : జిల్లాలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రఘురాం ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం కంగిటి మండలం
తడుకల్ గ్రామ శివా�