క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని హుజూర్నగర్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టార
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 2 కోట్ల విలువ చేసే 800 కిలోగ్రాముల గంజాయిని ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం పోలీసుల�