ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలను నియంత్రించామని, నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని జిల్లా పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు.
వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు ఛేజ్ చేసి నిందితులను పట్టుకున్న ఘటన బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ పంచాయతీ జింకలగూడెం సమీపంలో చోటుచేసుకున్నది.
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
మూడు సెల్ఫోన్లు స్వాధీనం ఐదుగురు యువకులపై కేసు నమోదు మోత్కూరు, అగస్టు 24 : మున్సిపాలిటీ కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. పట
కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న నలుగురు మహిళలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం పాడేరు ప్రాంతానికి చెందిన కృ�
కేసు నమోదైన 180 రోజుల్లోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోతే నిందితుడు బెయిల్ పొందేందుకు అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పింది. గంజాయి రవాణా కేసులో పోలీసులు 180 రోజులైనా చార్జిషీటు వేయలేదని, అయినా కింది కో�
నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 13 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ
విలువ 1.3 కోట్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్, మార్చి 19: గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. దాదాపు రూ.1.3 కోట్ల విలువైన 560 కిలోల గంజాయిని పట్టుకొన్నారు. కేసు వివరాలను శనివారం సైబ�
ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి హైదరాబాద్కు 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని తరలించిన ఇద్దరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబా�
గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ అధికారి రజాక్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట పోలీస్స్టేషన్లో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఏర్ప
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
Crime news | రూ. 90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్రోడ్డు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.