రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ సెక్యూరిటీ గార్డు గంజాయి దందాలోకి దిగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన శుభకంఠ జన రెండేండ�
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగులు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గంజాయి చాక్లెట్ల విక్రేతను ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ కథనం ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్కు చెందిన బియాస్ గుప్తా (46) ఉత్తరప్రదేశ�
ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కోటపల్లి పో లీస్ స్టేషన్లో నీల్వాయి, కోటపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోని
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) భారీగా గంజాయిని(Cannabis Seizure) పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సునీత నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.