నల్లగొండ పట్టణంలో గం జాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పది మంది యు వకులను ఆరెస్టు చేసి వారి నుంచి 1.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు.
ఒడిశా బరంపూర్ నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు రైల్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల్లో ఒకరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
గంజాయి చాక్లెట్ల విక్రేతను ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ కథనం ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్కు చెందిన బియాస్ గుప్తా (46) ఉత్తరప్రదేశ�
ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న డ్రైవర్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2.23 కోట్ల విలువైన 710 కిలోల గంజాయిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను కూకట్పల్లిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 230 కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన రెండుకార్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Cannabis Seized | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ (Utnur ) నుంచి మహారాష్ట్ర (Maharastra) లోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీ
ఇద్దరు అంతర్రా ష్ట్ర గంజాయి స్మగ్లర్లను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మావల పోలీస్స్టేషన్లో ఆదిలాబాద్ గ్రామీణ సీఐ రఘుపతి గురువారం వివరాలు వెల్లడించారు.
నలుగురి అరెస్ట్ కోదాడ టౌన్, జనవరి 7: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 102 కిలోల గంజాయిని గురువారం రాత్రి పట్టుకున్నట్టు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోదాడలోని రూరల్ సీఐ �
అమరావతి : ఏపీలోని విశాఖపట్నం నక్కపల్లి మండలం కాగిత టోల్ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలో 2వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖపట్నం నుంచి త�
గంజాయి పట్టివేత | సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది చౌరస్తాలో సోమవారం ఆరు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్�
Marijuana మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుడి వద్ద నుంచి 8 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్
భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మ�