దోమలగూడ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమలగూడ జ్యోతినగర్ మార్కెట్ వ�
వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మతున్న ఓ రౌడీషీటర్ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అంజయ్యనగర్కు చెందిన పఠాన్ అలీఖాన్ అ�
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ
భద్రాచలం టౌన్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో పోలీసులు 1.98 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్ బుధవారం ఆయన కార్యాలయ