ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రోగుల విషయంలో, ఇతర సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తున్న శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ. సాధారణంగా కాలిన గాయాలకు గురైనవారు, రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతాలకు గురైన బాధితుల్లో కొ�
నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి జరుపుకున్నారు.
రోగుల జీవన ప్రమణాన్ని మెరుగుపరచడంతోపాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థాన్ని పెంచేందుకు వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సేవలందించేందుకు నిర్మల్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 20 పడకల చొ�
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తే! 15 రకాల క్యాన్సర్లకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించే వ్యాక్సిన్ ఇంగ్లండ్లో అందుబాటులోకి రాబోతున్నది. వచ్చే నెల నుంచి ఈ వ�
క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నివారించవచ్చని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్
క్షయ... అనుక్షణం భయపెట్టించే అంటువ్యాధి. నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనుగడను శాసిస్తున్న మహమ్మారి. భూమ్మీద క్షయ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి ఎనభై లక్షల మంది
రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చునని ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం తేల్చింది. కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఏమైనా లాభముందా? అని 179 మంది లివర్ క్యాన్సర్ రోగులపై ఫ్ర
ఇటీవలి కాలంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం కలవరపెడుతున్నది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఏటా 35 వేల మంది రోగులు చికిత్స పొందుతుండడం, అందులో చాలా మందికి పూర్తి స్�
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయ
గుండుతో ఉన్న ఆడపిల్లల ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ‘బాల్డ్ బ్యూటీ’ పేరిట నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోలు బోల్డ్ బ్యూటీల చిత్రాలకు మించి లైక్లు అందుకుంటున్నాయి. అసలు వీళ్�
అత్యంత తీవ్ర రూపాల్లోని క్యాన్సర్కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నేచర్ జెనెటిక్స్' జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్రిటన్లోని దాదాపు 15 �
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆశ్చర్యకరమైన వాదనతో పౌరులను అవాక్కయ్యేలా చేశారు. క్యాన్సర్ రోగులు గోశాలలను శుభ్రం చేయడం ద్వారా, అందులో ఉండటం ద్వారా రోగాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి సంజయ్ సింగ్ గాంగ�
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేం�