శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశించిందంటే ఇక మరణ శాసనమే. ఎన్ని అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి
వచ్చినా అవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తున్నాయి. ఈ క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి, సరైన చికిత్�
ప్రాణాంతక క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో కాస్త ఉపశమనం కనిపించింది. దిగుమతి చేసుకున్న, అత్యధిక ధర కలిగిన మందులపై వీరు ఆధారపడతారు. వీరికి ఉపయోగపడే 17 రకాల మందులపై దిగుమతి సుంకాలను మినహాయిస్తున్నట్లు
క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ పాలన శాపంగా పరిణమించింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు సకాలంలో మందులు, సరైన చికి త్స అందడమే లేదని రోగులే గగ్గోలు పెడుతున్నారు.
క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రోగుల విషయంలో, ఇతర సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తున్న శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ. సాధారణంగా కాలిన గాయాలకు గురైనవారు, రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతాలకు గురైన బాధితుల్లో కొ�
నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి జరుపుకున్నారు.
రోగుల జీవన ప్రమణాన్ని మెరుగుపరచడంతోపాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థాన్ని పెంచేందుకు వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సేవలందించేందుకు నిర్మల్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 20 పడకల చొ�
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తే! 15 రకాల క్యాన్సర్లకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించే వ్యాక్సిన్ ఇంగ్లండ్లో అందుబాటులోకి రాబోతున్నది. వచ్చే నెల నుంచి ఈ వ�
క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నివారించవచ్చని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్
క్షయ... అనుక్షణం భయపెట్టించే అంటువ్యాధి. నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనుగడను శాసిస్తున్న మహమ్మారి. భూమ్మీద క్షయ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి ఎనభై లక్షల మంది
రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చునని ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం తేల్చింది. కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఏమైనా లాభముందా? అని 179 మంది లివర్ క్యాన్సర్ రోగులపై ఫ్ర
ఇటీవలి కాలంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం కలవరపెడుతున్నది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఏటా 35 వేల మంది రోగులు చికిత్స పొందుతుండడం, అందులో చాలా మందికి పూర్తి స్�
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయ