Helpline | క్యాన్సర్ రోగుల కోసం కొంత మంది అంకాలజిస్టులతో కూడిన బృందం ‘సెకండ్ ఒపీనియన్' హైల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వర�
‘తల నీలాలు ఇవ్వమని ఏ దేవుడూ అడగడు. ఇచ్చినా, ఏం చేసుకుంటాడు? నిజంగా ఇచ్చే మనసుంటే పరమాత్మకు ఇంకేమైనా సమర్పించండి. జుట్టును మాత్రం క్యాన్సర్ బాధితులకు ఇవ్వండి’ అని పిలుపునిస్తారు ద్రోణంరాజు ఛాయ.
సోనాలి శృంగారం.. పన్నెండేండ్లు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నారు. స్ట్రాటజీ కన్సల్టెంట్గా వ్యవహరించారు. కుటుంబ సమస్యల కారణంగా యూకే నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆ సమయానికి.. బంధుమిత్రుల్లో చాలామంది క్యాన్సర�
క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాలో కీమో థెరపీ చేయించుకొనే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో రూ.80 కోట్లతో నిర్మించిన ఎంఎన్�
క్యాన్సర్ రోగుల పాలిట ప్రోటాన్ భీమ్ చికిత్స వరంగా మారిందని అపోలో వైద్యులు తెలిపారు. ఈ థెరపీపై జరిగిన అవగాహన సదస్సులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చిలుకూరి మాట్లాడుతూ..
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�
హైదరాబాద్ : సినీ, సేవా, రాజకీయ రంగాల్లో నందమూరి బాలకృష్ణ అద్భుత ప్రగతి సాధిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసలు కురిపించారు. నందమూరి తారక రామారావు ఆశయాలను బాలక�
కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ రోగులు వేసవికాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాఫీ టీలు, మసాలాలు, పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ క
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికి
సికింద్రాబాద్, జనవరి 22: గర్భాశయ క్యాన్సర్పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సౌమ్య క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్, అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిని క్
వ్యాధి ప్రారంభ దశలోనే సహజ కణాల వీరోచిత పోరాటం అలా స్పందించటానికి కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయన సిగ్నల్స్పై ‘టాటా’ పరిశోధకుల రిసెర్చ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ):
పసిపిల్లలకు బొమ్మలంటే ఆకర్షణ, ఆటలంటే ఆకర్షణ, చాక్లెట్లూ బిస్కెట్ల పట్ల్ల ఆకర్షణ. కానీ, చిన్నారి ఆకర్షణ మాత్రం సేవాపథం వైపు ఆకర్షితురాలైంది. బొమ్మల పుస్తకాలు చదవాల్సినవయసులో, క్యాన్సర్ దవాఖానలో ఏకంగా ఓ �
హైదరాబాద్ : నగరానికి చెందిన 16 నెలల చిన్నారి క్యాన్సర్ బాధితుల సహాయార్థం తన జుట్టును దానం చేసింది. సైరా జువెంటాస్. హైదరాబాద్కు చెందిన ఈ చిన్నారి యువ క్యాన్సర్ బాధితుల సహాయార్థం తన పొడవైన, మంద�
సాధారణ వ్యక్తులకన్నా ఎక్కువ కేర్ తీసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు వీలైనంతవరకు ఇంటివద్ద నుంచే వైద్య సేవలు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ జయలత కరోనా విపత్కర పరిస్థ