ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారి ఇండ్లు రద్దు చేస్తుండటంతో, నిర్మాణాలు మొదలు పెట్టని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి స్థలం ఉండి గూడు నిర్మించుకునే స్థోమత లేక అద్దె ఇళ్ళలో నివసిస�
కేరళ నర్సు నిమిష ప్రియకు (Nimisha Priya) భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు (Death Sentence) చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లి�
Rekha Gupta | దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా అధికారిక బంగ్లా పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. పరిపాలనా కారణాల వల్ల సీఎం అధికార బంగ్లా పునరుద్ధరణ టెండర్ను పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) రద్ద
Gujarat Doctor | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
Vijay Rupani | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఈ ప్రయాణానికి ముందు రెండుసార్లు లండన్ టికెట్ను రద్దు చేసుకున్నారు. లండన్లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న ఎ�
బోధన్ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
దానా తుఫాన్ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిల�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది.
farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ
Versity Lands | రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్తో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్�
Indian Railways | టికెట్ రిజర్వ్ చేసుకున్న రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి, పది నిమిషాల్లో సీటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ సీటును మరో ప్రయాణికుడికి కేటాయిస్తారని సమాచారం.
Nitish Kumar | బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ సభా కార్యక్రమం రద్దైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, యూపీ వ