farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ
Versity Lands | రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్తో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్�
Indian Railways | టికెట్ రిజర్వ్ చేసుకున్న రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి, పది నిమిషాల్లో సీటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ సీటును మరో ప్రయాణికుడికి కేటాయిస్తారని సమాచారం.
Nitish Kumar | బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ సభా కార్యక్రమం రద్దైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, యూపీ వ
మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం (Chennai Airport) నీటమునిగింది.
Israel Strikes In Syria | గాజాలోని హమాస్పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది.
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
Vande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.