Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
MMTS | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేస్తూ వస్తున్నది.
South central railway | అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే (South central railway ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్లో తుఫాను దృష్ట్యా 37 రైళ్లను రద్దుచేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్స
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తితోపాటు దానికి కావాల్సిన బొగ్గుకు బాగా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి �
Sarva darshan tickets | తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కరోనాకు ముందున్న విధాన్ని త�
టీవీ9 చానల్ మాజీ సీఈవో వీ రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రూ.18 కోట్ల నిధుల దుర్వినియోగం కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర�
తిరుమల: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత�
తిరుమల : ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వ తేదీ వరకు తిరుమల పరిధ�
అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏర్పడనున్న జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీ గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు(సోమవా�