మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం (Chennai Airport) నీటమునిగింది.
Israel Strikes In Syria | గాజాలోని హమాస్పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది.
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
Vande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
marriage cancelled | ఒక వరుడు తన పెళ్లి సంగతిని మరిచిపోయాడు. ఫుల్గా మద్యం సేవించి నిద్రపోయాడు. దీంతో వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతడితో పెళ్లిని రద్దు (marriage cancelled) చేసింది.
పంజాబ్లో (Punjab) గన్ కల్చర్పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
హైటెక్ పద్ధతుల్లో పోటీ పరీక్షల్లో మోసం చేసే ముఠా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ బస్సును నిలువరించి సోదా చేశారు. పూర్తి చేసిన జవాబు పత్రాలు ఆ బస్సులో కనిపించాయి.
Flights | క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు