గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
రైతులు యాసంగిలో కాల్వలు, బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాలువలు తవ్వించారు. కానీ, ప్రజలు కాలువ దాటేందుకు వంతెన నిర్మించడం మరిచిపోయారు. దీంతో అటువైపు వెళ్లేవారు సర్కస్ ఫీట్ చేయాల్సి వస్తున్నది.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు పేరుకే ప్రాజెక్టులుగా మారాయి. ఆయా ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా ఒక్క ఎకరా�
కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వలు బోసిపోయాయి. పదేండ్ల కాలంలో నిండుగా నీటితో ప్రవహించి ఆయ కట్టును పచ్చగా మార్చగా.. నేడు నిర్వహణ కరువై గడ్డి, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలిదశలో తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తవడంతో ప్రధాన కాలువల తవ్వకానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాప�
మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్ జలసాగరాన్ని తలపిస్తున్నది.గతంలో భారీ వర్షాలు వస్తే కానీ నిండని పరిస్థితి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు.
కాళేశ్వరం ప్యాకేజీ-27 నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్య�
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
Minister Koppula | ఉమ్మడి రాష్ట్రంలో అధికకాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస అవసరాలను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) ఆరోపించారు.
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.