మండలంలోని వివిధ గ్రామాల గుండా వెళ్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ) కాల్వపై వంతెన నిర్మాణాలపై సీమాంధ్ర కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎంజీకేఎల్ఐ బ్రాంచ్ కాల్వల �
జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న అనేక చెరువులు, కుంటలను అక్రమార్కులు మింగేస్తున్నారు. చెరువుల్లోకి నీరొచ్చే కాల్వలు.. చెరువు నుంచి అలుగు పారే కాల్వలనూ ఎక్కడికక్కడ కబ్జా చేసి.. వాటిని ప్లాట్
వరద గాయాలు మెదక్ జిల్లాలో ఇంకా కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ మున్సిపాలిటీ, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో 44 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. భారీ వ
మెదక్ జిల్లాలోని వాగులు, నదులు, వంకల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మంజీరా నదితో పాటు హల్దీ వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక వ్యాపారులు అక్రమంగా
Rayapole Farmers | పెద్దగా సాగునీటి వనరులు లేని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుంది.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ప్రధాన కాలువలు, �
తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి ,ఈటూరు , వర్దమాన్కోట ,ఫణిగిరి పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడ్డాయి. దీనితో కాల్వ కట్టలపై నుంచి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడ
గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం కురిసిన వర్షానికి ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. రెండుచోట్ల నాలాల్లో పడి గల్లంతైన వారి కోసం స్టేట్డిఆర్ఎఫ్ టీమ్స్ ముమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టాయి. రాత�
గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
రైతులు యాసంగిలో కాల్వలు, బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాలువలు తవ్వించారు. కానీ, ప్రజలు కాలువ దాటేందుకు వంతెన నిర్మించడం మరిచిపోయారు. దీంతో అటువైపు వెళ్లేవారు సర్కస్ ఫీట్ చేయాల్సి వస్తున్నది.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు పేరుకే ప్రాజెక్టులుగా మారాయి. ఆయా ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా ఒక్క ఎకరా�