రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
సాగునీటిపారుదల శాఖలోని ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) కమిటీ ఈ సీజన్లో రూ.48.53 కోట్లతో దాదాపు 66 పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఆయా ప్రతిపాదనలకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కమిటీ ఆమోదం తెలిపింద
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రాను న్న వర్షాకాలంలో నాలాలు నిండుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నాలాలు, డ్రైన్ల డీసి�
వేసవి కాలంలో పిల్లలతోపాటు పెద్దలూ ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటలు, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా.. ఈ సరదా ప్రా
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది. గత మూడేండ్లుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పంటలను సాగు చేసే రైతులు సాగు నీటి కోసం �
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.