ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ
Atishi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆది�
Nawab Malik | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వినియోగించబోనని తెలిపారు. సీఎం షిండే నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీ
Maharashtra Polls | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అయితే మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతున్నది. అమెరికాలో ఈ మధ్య నెల రోజులు గడిపిన నాకు భారత్, అమెరికాల మధ్య ఎన్నికల ప్రచార తీరులో అనేక పోలికలు ఉన్నట్టుగా అనిపించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే బీజేపీ కోస
ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలో�
Amit Shah | కేంద్రంలో బీజేపీ ని, రాష్ట్రంలో చంద్రబాబు ను గెలిపిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
BRS NRI |తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ(BRS NRI) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటుందని , బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్లో బం
రాష్ట్రంలో కార్మికవర్గం అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నదని బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నేతలు రూప్సింగ్, వేముల మారయ్య చెప్పారు. కార్మికవర్గ పక్షపాతి కనుకే సీఎం కేసీఆర్ ‘ఇంటింటికీ ధీమా-కేస
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�