Amit Shah | కేంద్రంలో బీజేపీ ని, రాష్ట్రంలో చంద్రబాబు ను గెలిపిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
BRS NRI |తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ(BRS NRI) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటుందని , బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్లో బం
రాష్ట్రంలో కార్మికవర్గం అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నదని బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నేతలు రూప్సింగ్, వేముల మారయ్య చెప్పారు. కార్మికవర్గ పక్షపాతి కనుకే సీఎం కేసీఆర్ ‘ఇంటింటికీ ధీమా-కేస
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలు కంటిచూపు విషయంలో బాధపడొద్దని చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కంట
బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్య�
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
బీజేపీ దుష్ట, దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలముందు బలంగా ఎండగట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ర
సుమారు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. సీఈవో వికాస్రాజ్ మంగళవారం చండూర్లో పర్యటించి పోలిం గ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.