నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వినతిప�
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడంలో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ మంజూరు చేసిన పనులకు క
బంజారాహిల్స్ రోడ్డు నెం 10 లోని పలు బస్తీలు, కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు టీజీపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొత్తగా 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించనున్నారు. దీనికోసం షేక్పేట మండలం సర్వే �
ప్రజలకు అందుబాటులో ఉండడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.కోటి వెచ్చించింది. తుంగతుర్తి నియోజకవ
ఖమ్మంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో రో డ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు భవనానికి డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని శనివారం పూజ
పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందం�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్రావు వ్యవహార శైలి ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమస్యలు దృష్టికి తీసుకొచ్చేందు కు యత్నించిన యువకులపై రుసురుసలాడడం వివాదాస్పదంగా మారింది. ఏం త మాషాలు చేస్త�
‘బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు. ఆషాఢం, ఇతర దుర్ముహూర్తాల తర్వాత మంచి రోజు చూసుకొని సీనియర్ పురోహితుల సూచన మేరకు కార్యాలయాన్ని ప్రారంభిస్తా.
ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినందున విజయోత్సవ సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
బేతస్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కా�