పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో విలేకరులతో �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటల�
మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులు పంచి పెట్టి, ఉనికి కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. సోమవారం మునుగోడు మండలం చల్మెడ చౌరస్తా వద్ద కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త కోటి రూపాయల నగదు తరలిస్తూ పట్టుబ�
Minister Vemula Prashanth reddy | పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల తరహాలోనే హైదరాబాద్ జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు నిర్మించాలని సీఎం