కాంగ్రెస్ అధిష్ఠానంపై గొల్లకురుమ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో తమ వర్గానికి చోటు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు �
మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి రేపుతున్నది. క్యాబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న లంబాడీ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్య సమావేశం నిర్వహి�
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ అధిష్ఠాన�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చ�
మంత్రివర్గ విస్తరణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో గందరగోళానికి తెరలేపింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్రావును కాదని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన చ
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు నిరాశే ఎదురయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుండగా..మంత్రివర్గంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఎవరీకి చోటు దక్కలేదు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు లభించకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ఈ రెండ�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి హడావుడి కనిపిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసే వారెవరనే దానిపై స్�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్
అధికారంలోకి వచ్చిన కొత్తలో పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పేవారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నా కొద్ది మళ్లీ మనమే గెలుస్తామనే ఉపన్యాసం మరింత ఎక్కువ సాగుతుంది. మళ్లీ గెలుస్తామని సీఎం ఎంత గట్టిగ
‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు... ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. క
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రాం విగ్రహానికి