Gaddam Prasad Kumar | రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పడుతుండగా, తాజాగా తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుక�
Bandi Sanjay | కేంద్ర మంత్రివర్గం లో, బీజేపీలో భారీగా మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్న ది. ప్రధాని మోదీ నేతృత్వంలోని 3.0 పాలన జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకోనున్నది.
మంత్రివర్గ విస్తరణపై వస్తోన్న లీకులతో మరోసారి అధికార పార్టీలో అలజడి నెలకొంది. నామినేటెడ్ పదవులతో పాటుగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మరోసారి ముమ్మరం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ
కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు
Azharuddin | ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే నిరుడు అక్టోబర్ 31న అప్పటికప్పుడు నేరుగా క్యాబినెట్ మంత్రి అయిపోయిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ భవితవ్యం సందిగ్ధంలో పడినట్టు చర్చ జరుగుతున్న
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా? అంటే, అధికార పార్టీ నుంచి అవును �
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, పార్టీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆంథోనిరెడ్�
Cabinet Expansion | గుజరాత్ (Gujarat)లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Expansion) చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.
Gujarat ministers resign | గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే రాజీమానా చేయలేదు.
కాంగ్రెస్ అధిష్ఠానంపై గొల్లకురుమ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో తమ వర్గానికి చోటు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు �
మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి రేపుతున్నది. క్యాబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న లంబాడీ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్య సమావేశం నిర్వహి�
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ అధిష్ఠాన�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చ�