ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్చాట
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బుధవా రం ఉదయం జైపూర్ వెళ్లి, వారి బంధువుల వివాహంలో పా
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. గురువారం జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం పార్టీ పెద్దలు సమయం ఇస్తే వారిని కలిసి హైడ్రాతోపాటు మంత్రివర్గ విస్తరణపై చర�
R Krishnaiah | రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఆరు మంత్రి వదవులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోతుండ టం.. మరోవైపు ఎన్ని అప్పులు తెచ్చినా ఇచ్చి న హామీలు నెరవేరే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అ ధికారుల మధ్య సమన్వయం లేకపో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వారం కిందటే ఢ
Telangana Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను గురువారం చేపట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్�
Cabinet Expansion | త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ అధిష్ఠానం.. ఇకపై ఆయన నిర్ణయాలకు కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు ఆమోదం తెలపకుండా పా�
Champai Soren | జార్ఖండ్ క్యాబినెట్ను మరో రెండు మూడు రోజుల్లో విస్తరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ చెప్పారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన అనంతరం మీడియా మాట్లాడిన ఆయన.. ‘క్యాబినెట్ విస్తరణ �
MP Cabinet | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన క్యాబినెట్ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మనసులోని మాటను బయపెట్టారు. తనకూ మం త్రి పదవి కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాత�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు గురువారం ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రుల శాఖలు ఇంకా తేలలేదు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులెవర�