Cabinet expansion | మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీ�
Karnataka Cabinet expansion | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో క�
ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్లో 18 మందికి అవకాశం కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించారు.
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం �
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణను మంగళవారం చేపట్టనున్నట్లు సమాచారం. 12 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకార�
Maharashtra cabinet expansion | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ను విస్తరించనున్నారు. 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15లోపు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచా�
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్�
నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఖాయమనే ఊహాగానాలు...
చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించనున్నారు. కొత్తగా 9 మందికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తున్నది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప�
UP cabinet expansion: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల గడువు మాత్రమే ఉండగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది సభ్యులు ఉండగా..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా సింగ్ పటేల్ మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కుర్మి వర్గానికి చెందిన ఆమె, ప్రధాని మోదీ తొలి ఐ�