వరుసగా ఇంధన ధరలు పెరగుతుండటంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎన్జీ ధర సైతం కిలో రూ.2 పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గత పది రోజుల్లో వరుసగా సీఎన్జీ సైతం నాలుగు సార్లు ధర పెరిగింది. విడతల�
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచినందుకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా ఐదు గంటలపాటు సమ్మె చేపట్టేందుకు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(జీఐపీఎస్డ�
Cab Drivers | అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవ
నగరంలో యాప్ ఆధారిత వాహన సేవలు మరింత ఖరీదుగా మారాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు పెరిగాయని రైడ్పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కంపెనీలు సూచించిన మొత్తం కంటే అదనంగ
ఆన్లైన్ వాహన ఆధారిత సేవలు అందించే యాప్ డ్రైవర్లకు కనీస ఛార్జీలు రూపొందించాలని డిమాండ్ చేస్తూ ర్యాపిడో, ఓలా, ఉబర్ తదితర యాప్ డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా బంద్ పాటించనున్నారు.
గిగ్ వర్కర్ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిబ్రవరి 7న(శనివారం) ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది.
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఓట్లు వేయబోమని ప్రతిజ్ఞ చేయాలని మహారాష్ట్ర ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలను ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రెయిడ్ హెయిల�
Serial Killer | క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.
ఎన్నికలకు ముందు క్యాబ్ డ్రైవర్లకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, భారత రాష్ట్ర ట్రేడ్ �
ఇతర రాష్ర్టాల వాహనాలు తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ట్రిప్పులు కొడుతూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్లు కమీషన్లు ఎక్కువగా తీసుకొని తమ�
ఫేర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఎయిర్పోర్ట్ట్కు క్యాబ్ సర్వీసులు నిలిపివేసినట్టు తెలంగాణ గిగ్ అండ్ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఓల, ఉబర్, ర
ఏండ్ల నుంచి రెండు రాష్ర్టాల్లో ఒకే నంబర్తో ఓ వ్యక్తి క్యాబ్ను నడిపిస్తున్నాడు. కొందరు క్యాబ్ డ్రైవర్లు అతడిని గుర్తించి.. పట్టుకున్నారు. స్థానిక క్యాబ్ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ 26టీఈ 4974తో