Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
Amit Shah | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు. సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుక�
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ - సీఏఏ) బయటకు తీయడంపై దేశవ్యాప్తంగా నిర�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ర్టాలతో పాటు కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకు సంబంధం ఉందని, అందుకే సీఏఏను వ�
Atishi : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్ధులు తలదాచుకునేందుకు రెండు కోట్�
jairam Ramesh : నాలుగేండ్లకు పైగా సీఏఏను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని, లోక్సభ ఎన్నికలకు నెల ముందుగా నోటిఫికేషన్ జారీ చేయడమేంటని పాలక బీజేపీని కాంగ్రెస్ నిలదీసింది.
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �
CAA portal | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీ�
CAA | 2019లోనే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా నిన్న సాయంత్రం నోటిఫై చేస్తున్న
Himanta Biswa Sarma | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో అసోంలో నెలకొన్న ఆందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. నూతన పౌరసత్వ చట్టంతో అసోంలోకి లక్షల మంది ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్ల�
Seema Haider | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ ( Pak Woman) సీమా హైదర్ (Seema Haider) స్పందించారు.
CAA | సుప్రీం కోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను(CAA) అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Ko