CAA | నాలుగేండ్లుగా ఫ్రీజర్లో ఉన్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019ని మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా సీఏఏని అమల్లోకి తెస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ముంగిట సీఏఏ అమల్లోకి త�
CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
CAA | త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నది. మరో వైపు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరోసారి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సీఏఏ అమలుకు సంబంధిం�
లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయింద
CAA : సీఏఏను లోక్సభ ఎన్నికల లోపే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. పార�
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శాంతనూ ఠాకూర్ యూటర్న్ తీసుకొన్నారు. ‘ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ గత వారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసం
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమిళనాడులో ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తేల్చిచెప్పారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ నేత శాంతన�
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ �
CAA Implementation : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతన్ థాకూర్ తెలిపారు. బెంగాల్లో ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రోజుల్లోగా సీఏఏ అ�
పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) నిబంధనలను లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే నోటిఫై చేస్తామని ఓ అధికారి చెప్పారు. నిబంధనలను నోటిఫై చేయగానే ఆటోమెటిక్గా చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తుందని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ పేర్కొన్నారు. భారత పౌరసత్వం విషయంలో నిర్ణయాలు త�