సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని మాజీ మంత్రి మహముద్ అలీ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గె
ఒక దరఖాస్తుదారుడి మతాన్ని ధ్రువీకరించేందుకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద మత పెద్ద కూడా ‘అర్హత పత్రాన్ని’ జారీ చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు హోంశాఖ ఏర్పాటు చేసిన సీఏఏ హెల్ప్ల�
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సహాయపడటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునే వారికి కావ�
Komatireddy Venkatreddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేస�
Asaduddin Owaisi | ఇటీవల కేంద్ర సర్కారు అమల్లోకి తెచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA) పై స్టే విధించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన పిటిషన్పై విచారణ పెండింగ
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ఇటీవల కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా