పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది.
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల నిరసన షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘా�
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్న�
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన న�
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీన్యూఢిల్లీ: పౌరసత్వ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు ఎంత అవసరమో అఫ్గానిస్తాన్లోని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. �
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�
దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ( NRC ) సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబ
వాషింగ్టన్, మార్చి 25: భారత్లో సీఏఏ, మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ షికాగో నగర కౌన్సిల్లో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం 26-18 ఓట్లతో వీగిపోయింది. అమెరికాలో న్యూయార్క్ తర్వాత శక్తివంతమైన నగర కౌన్సిళ్లలో �
గువహటి : కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ కూటమి అసోంలో చొరబాట్లను ప్రోత్సహిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. కాంగ�