త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ �
CAA Implementation : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతన్ థాకూర్ తెలిపారు. బెంగాల్లో ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రోజుల్లోగా సీఏఏ అ�
పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) నిబంధనలను లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే నోటిఫై చేస్తామని ఓ అధికారి చెప్పారు. నిబంధనలను నోటిఫై చేయగానే ఆటోమెటిక్గా చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తుందని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ పేర్కొన్నారు. భారత పౌరసత్వం విషయంలో నిర్ణయాలు త�
పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది.
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల నిరసన షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘా�
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్న�
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన న�
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీన్యూఢిల్లీ: పౌరసత్వ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు ఎంత అవసరమో అఫ్గానిస్తాన్లోని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. �
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�