జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హ�
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ�
ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నైజం మోసం అని, అబద్ధాల పునాదుల మీదనే �
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. ఆదివారం ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ �
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్న�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత వేటు తప్పక పోవచ్చని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చి నా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని ఫిర
By-elections | ఏపీలో నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీ పరమయ్యాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా వస్తున్న ఉప ఎన్నికను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆ�
ప్రజా తీర్పును శిరసావహించాలి... అధికారంలో కూర్చోబెడితే సేవ చేయాలి! ప్రతిపక్షంలో ఉంచితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి!! కానీ ప్రజా తీర్పు ఎలా ఉన్నా... అధికారం వెనక పరిగెడతామంటే ఏమవుతుంది?! కండువా మార్చినప్పుడ
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.