శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు కలరింగ్ మంత్రి కిషన్రెడ్డి అనుచరుడి నిర్వాకం మునుగోడులో విచిత్ర విన్యాసాలు గోల్నాక, ఆగస్టు 26: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ చిత్ర విచిత్ర విన్యాస�
దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన
రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్ట�
నల్లగొండ పట్టణంలోని 26వ వార్డు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 445 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆసిమా సుల్తానా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ�