రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్ట�
నల్లగొండ పట్టణంలోని 26వ వార్డు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 445 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆసిమా సుల్తానా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ�